కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్

byసూర్య | Wed, Jan 25, 2023, 07:49 PM

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కోరారు. అల్మాస్గూడ 3వ డివిజన్లో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ లో 24 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామిడి మాధురీ వీరకర్ణారెడ్డి, నాయకుడు రామిడి శూరకర్ణారెడ్డి, వైద్యులు, కార్పొరేషన్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM