బీసీ యువజన మండల కమిటీ లకు ఏర్పాటుకు సిద్ధం

byసూర్య | Wed, Jan 25, 2023, 02:34 PM

మెదక్ జిల్లా కేంద్రం లో బీసీ డివిజన్ యువజన అధ్యక్షుడు గుండు ప్రశాంత్ కుమార్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ లు అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. బీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, దాని తో పాటు డివిజన్ లో ఉన్న అన్ని మండల, టౌన్ ల్లో వార్డుల వారిగా బీసీ కమిటీ వేయడం జరుగుతుందని తెలిపారు. బీసీ ల ఐక్యత కోసమే అందరూ కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వం బీసీ ల యొక్క సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన పధకాలను అందరికి అందే విధంగా చర్యలు తీసుకునేందుకు పాటుపడడం జరుగుతుందన్నారు.


Latest News
 

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు Sat, Apr 20, 2024, 12:14 PM
జూరాల విద్యుదుత్పత్తి మూడో యూనిట్ కు మరమ్మతులు Sat, Apr 20, 2024, 12:11 PM
పార్లమెంట్ల స్థానాలలో త్రిముఖ పోటీ Sat, Apr 20, 2024, 12:10 PM
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మణం Sat, Apr 20, 2024, 12:07 PM
వన్యప్రాణుల దప్పిక తీరుస్తున్న సాసర్ పిట్ లు Sat, Apr 20, 2024, 12:05 PM