ములుగు జిల్లాలో 2, 806 మందికి కంటి పరీక్షలు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM

ములుగు జిల్లాలో మంగళవారం కంటి వెలుగు శిబిరాల్లో 2, 806 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. ఇందులో 1, 257 మందికి రీడింగ్ అద్దాలు అందచేసినట్లు తెలిపారు. 900 మందికి ప్రత్యేక అద్దాలు అవసరమని గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా కంటివెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM