byసూర్య | Wed, Jan 25, 2023, 02:15 PM
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేద్రం లో ఆదివారం జరిగిన మేధావుల సన్మాన సభలో హోలీయా దాసరి సంక్షేమ సంఘము నుండి ఎన్నికైన హోలీయా దాసరి సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు టంటం జహంగీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టంటం వీరేష్, రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షులు రావుల శ్రీను నార్కట్ పల్లి రాష్ట్ర ప్రచార కార్యదర్శి తెల్కలపల్లి శ్రీను ముకుందపురంకు శాలువాతో సన్మానించి మెమంటో అందజేశారు. HDSS సభ్యులు మాట్లాడుతూ మున్ముందు మా జాతిని అభివృద్ధిలో ముందుకెళ్లేలా తమ వంతు పాత్ర పోషిస్తామని HDSS స్టేట్ కమిటీ తెలియజేసారు.