తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

byసూర్య | Wed, Jan 25, 2023, 11:33 AM

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏ పేరుతో మరో గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గ్రూపులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ గ్రూపును రూపొందిస్తున్నామని బోర్డు కార్యదర్శి తెలిపారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM