డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్

byసూర్య | Wed, Jan 25, 2023, 11:29 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల విద్యాశాఖ ఈథెమ్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు 3 నుండి 6 నెలల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం తొలుత కొన్ని కాలేజీలు ఎంపిక చేసి, ఇక్కడ విజయవంతమైతే మిగతా కాలేజీల్లో అమలు చేస్తారు.

Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM