డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్
byసూర్య |
Wed, Jan 25, 2023, 11:29 AM
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల విద్యాశాఖ ఈథెమ్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు 3 నుండి 6 నెలల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం తొలుత కొన్ని కాలేజీలు ఎంపిక చేసి, ఇక్కడ విజయవంతమైతే మిగతా కాలేజీల్లో అమలు చేస్తారు.
Latest News