అర్ధరాత్రి వరుస ఇండ్లలో చోరీ

byసూర్య | Wed, Jan 25, 2023, 11:20 AM

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అర్ధరాత్రి వరుస ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. సుమారు 10 లక్షల విలువ జేసే బంగారు ఆభరణాలు దుండగులు దోచుకెళ్ళారు. స్థానికుల సమాచారంతో క్లూస్ టీం బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM