అర్ధరాత్రి వరుస ఇండ్లలో చోరీ
byసూర్య |
Wed, Jan 25, 2023, 11:20 AM
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అర్ధరాత్రి వరుస ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. సుమారు 10 లక్షల విలువ జేసే బంగారు ఆభరణాలు దుండగులు దోచుకెళ్ళారు. స్థానికుల సమాచారంతో క్లూస్ టీం బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News