ఎంపీడీవోను కలిసిన ఎంపిటిసిలు

byసూర్య | Tue, Jan 24, 2023, 07:37 PM

బోధన్ మండల పరిషత్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో కే. శ్రీనివాస్ ను మంగళవారం పలు గ్రామాల ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపిటిసిలు ఎంపీడీవో తో ముచ్చటించారు. గ్రామాల అభివృద్ధి పనితీరుపై చర్చించారు. బోధన్ మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, తమకు సహకరిస్తూ తమ సహకారం తీసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతామని ఎంపిటిసిలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎరాజ్ పల్లి ఎంపీటీసీ వెంకటేశం గుప్తా, పలు గ్రామాల పెద్దలు గంగాధర్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్.. త్వరలోనే ప్రారంభం, వీరికి గుడ్‌న్యూస్ Tue, Apr 16, 2024, 07:26 PM
అయోధ్య రాముని పాదాల చెంత రఘునందన్ రావు నామినేషన్ పత్రాలు Tue, Apr 16, 2024, 07:22 PM
గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ 5 లక్షలు Tue, Apr 16, 2024, 07:16 PM
క్రికెట్ బాల్ ఎంత పని చేసింది.. పాపం 12 ఏళ్ల బాలుడు మృతి Tue, Apr 16, 2024, 07:10 PM
కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం. Tue, Apr 16, 2024, 07:06 PM