మూడు లక్షలకు మూడు నిమిషాలలో డిగ్రీ సర్టిఫికెట్!

byసూర్య | Tue, Jan 24, 2023, 04:00 PM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసాము అని తెలిపారు. చైతన్యపురి పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్‌ఓటీ టీం ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు. మూడు లక్షల రూపాయలకు సర్టిఫికెట్ ఇస్తున్న ముఠా. డిగ్రీ నుండి బీటెక్ వరకు ఏ సర్టిఫికెట్ అయినా సరే ముఠా ఇస్తుంది. దీని ద్వారా కష్టపడి చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఉన్నారు. ఆకుల రవి ఈ ముఠాలో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతన్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM