కురుమూర్తి దేవస్థానం ఆలయం హుండి లెక్కింపు

byసూర్య | Tue, Jan 24, 2023, 03:55 PM

కురుమూర్తి దేవస్థానం హుండీలోని కానుకలు మంగళవారం లెక్కించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు చేశారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు లెక్కింపు చేయగా రూ. 3, 96, 567 గా వచ్చినట్టు కార్య నిర్వహణ అధికారి మాధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి, కమిటీ సభ్యులు నూకల శంకర్, వేంకటేశ్వర రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM