మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిసిసిబి చైర్మన్

byసూర్య | Tue, Jan 24, 2023, 02:49 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ మార్కండేయ జయంతి సంధర్బంగా మంగళవారం బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలి సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కలుశాల ఊరేగింపును జెండా ఉపి ప్రారంభించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, మహిళలు , బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM