సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jan 24, 2023, 02:46 PM

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం ఆలూర్ గ్రామంలోని లబ్దిదారులు మాణిక్యమ్మ సవరప్ప చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే శ్రీ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి మంగళవారం సీఎం సహాయనిధి 60, 000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పిఎసిఎస్ డైరెక్టర్ సుభాన్, ఆలూర్ ఎంపీటీసీ ఆనంద్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలూరు రాముశెట్టి, తిమ్మప్ప, మహేష్, ఈరన్న ఆలూర్ గ్రామస్తులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM