ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది

byసూర్య | Thu, Dec 08, 2022, 11:37 AM

ఎన్నికలు, రాజకీయాల కోసం ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. ఎన్నికల సమయంలోనే సీఎంకు పావరం ట్లు, మెట్రో రైలు గుర్తుకు వస్తాయని అన్నారు.  తాను అధికారంలోకి వచ్చాక ఎలాంటి కారణం లేకపోయినా మూడేళ్ల పాటు మెట్రో పనులను ఆపేసిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో తరుణంలో మళ్లీ ఎయిర్ పోర్టు, హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొచ్చారని పొన్నాల ఆరోపించారు. సింగరేణిలో కొత్త విద్యుత్‌ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఎన్నికల కోసమేనన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM