నిరు పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Dec 08, 2022, 11:33 AM

నిరు పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల లక్ష్మయ్య కు సీఎం సహా నిధి నుంచి మంజూరైన 60, 000/- వేల రూపాయల విలువ గల చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్గురువారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో ఉండి, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా మారింది అన్నారు. 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM