లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Thu, Dec 08, 2022, 11:12 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 62,504 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,570 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.82.27 వద్ద ట్రేడవుతోంది. ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్ర బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM