byసూర్య | Tue, Dec 06, 2022, 04:55 PM
హత్నూర మండలంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నీవాళ్లు అర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు ఎర్ర రాజు. సలహాదారులు ఎర్ర యాదగిరి. మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ సమన్యాయం కలిగించారని ఆయన చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో చూసుకుంటూ భారతీయులు అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు. దనేష్, రాములు, భూపతి, నాయక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.