హత్నూర మండలంలో అంబేద్కర్ 66వ వర్ధంతి

byసూర్య | Tue, Dec 06, 2022, 04:55 PM

హత్నూర మండలంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నీవాళ్లు అర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు ఎర్ర రాజు. సలహాదారులు ఎర్ర యాదగిరి. మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ సమన్యాయం కలిగించారని ఆయన చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో చూసుకుంటూ భారతీయులు అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు. దనేష్, రాములు, భూపతి, నాయక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM