తహసిల్దార్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Tue, Dec 06, 2022, 04:51 PM

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయబడిన నిజాంపేట్ మండల కేంద్రం ప్రారంభమైన సందర్భంగా నూతన (MRO) తహశీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ గా వచ్చిన మదన్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే , బిజెపి నాయకులు ఎం. విజయ్ పాల్ రెడ్డి. మండల కేంద్ర ఏర్పాటు కోసం పోరాడిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మండల కేంద్రం ఏర్పాటైన సందర్భంగా సేవలను వినియోగించుకోవాలని అధికారులను గౌరవించి పనులు చేసుకోవాలని, అధికారులకు ఇబ్బంది కలిగించకుండా స్వేచ్ఛగా అధికారులు పనిచేసే విధంగా సహకరించాలన్నారు. అధికారులు ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా పనిచేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు బాబ్య నాయక్, భూమేష్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM