సింగరేణి బోగ్గు ఉత్పత్తిలో ఆర్జీ1 అగ్రగామి: జిఎం

byసూర్య | Thu, Dec 01, 2022, 02:16 PM

రామగుండం రీజీయన్1 బోగ్గు ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రగామిగా నిలిచిందని జిఎం కల్వల నారాయణ పేర్కోన్నారు. గురువారం జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నవంబర్ నెలకు సంబంధించిన ఏరియా ఉత్పత్తి, ఉత్పాతకత, రక్షణ, బోగ్గు సరాఫరా, కార్మికుల సంక్షేమం, వైద్య, ఆరోగ్య వివరాలు వెల్లడించారు. నవంబర్ నెలలో బోగ్గు ఉత్పత్తిలో 125శాతంతో ముందుండగా, సింగరేణి మొత్తంలో 114శాతంతో అగ్రగామిగా నిలిచిందిందని, సహకరించిన ఉద్యోగులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే ఒరవడి కోనసాగించాలని ఉద్యోగులను కోరారు. కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైజిఎం పర్సనల్ లక్ష్మినారాయణ, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM