కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం చెప్పిన బండి సంజయ్

byసూర్య | Thu, Dec 01, 2022, 01:24 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో పేదల రాజ్యం కోసమే 'ప్రజా సంగ్రామ యాత్ర ' నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పాలన రజాకారుల పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ అంటే 'ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ' అని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని జైళ్లలో వేస్తున్నారని, ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ నేతలు బయటికి వస్తారని ఆయన విమర్శించారు. ముంపు గ్రామాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM