పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

byసూర్య | Thu, Dec 01, 2022, 01:05 PM

మేడ్చల్ మల్కాజ్గిరి నగరం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో దాదాపు 10కోట్ల 10లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ, సీ.సీ రోడ్డు, పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, మున్సిపల్ కమిషనర్ వాణి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM