ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి...ఒకరికి గాయాలు

byసూర్య | Thu, Dec 01, 2022, 01:03 PM

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు గ్రామ శివారులో ఈరోజు(గురువారం) రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఒకరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతుడు ఈదులనాగులపల్లి కి చెందిన వెంకట్ రావు(23) గా గుర్తింపు. ప్రొద్దటూర్ గ్రామంలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగ వస్తున్న వాహనదారుడు వెలిమెలా గ్రామానికి చెందిన రాజు కు గాయాలైనట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM