ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్

byసూర్య | Thu, Dec 01, 2022, 11:58 AM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లకు రూ.3 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ముగ్గురి పాస్ పోర్టులు పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని ఆదేశించింది.

Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM