నేడు సీబీఐ విచారణకు టీఆర్ఎస్ మంత్రి, ఎంపీ..!

byసూర్య | Thu, Dec 01, 2022, 11:44 AM


నేడు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల తాను సీబీఐ అధికారినంటూ శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురిని కలిశాడు. కానీ అతను సీబీఐ అధికారి కాదు. దీంతో ఈ నకిలీ సీబీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగులను సీబీఐ సాక్షిగా చేర్చింది. దీంతో ఈ కేసు విషయమై మంత్రి గంగులతో పాటు, ఎంపీ రవిచంద్రను సీబీఐ విచారించనుంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM