byసూర్య | Thu, Dec 01, 2022, 11:35 AM
రైతులు పండించిన వరి ధాన్యాన్ని దేవరకద్ర మార్కెట్ యార్డ్ కు అమ్మకానికి భారీగా తరలిస్తున్నారు. శ్రీరాంగోల్డ్ ధాన్యం ధర గరిష్టంగా రూ. 2, 719 సోనామసూరి ధాన్యం ధర గరిష్టంగా రూ. 2, 359 కనిష్టంగా రూ. 1, 158 హంస ధాన్యం ధర గరిష్టంగా రూ. 1, 916, కనిష్టంగా రూ. 1, 78 9 ధరలు లభిస్తున్నాయి.