నేటి నుండి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

byసూర్య | Thu, Dec 01, 2022, 11:15 AM

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర నేటి నుండి తిరిగి ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుండి ఆమె పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఎక్కడైతే తనను అరెస్టు చేశారో అక్కడినుండే షర్మిల పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. కాగా, పాదయాత్ర ప్రారంభించే ముందు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను షర్మిల కలవనున్నారు. గత నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలను షర్మిల గవర్నర్ కు వివరించనున్నారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM