ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

byసూర్య | Thu, Dec 01, 2022, 11:10 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పేరు రావడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 'ఈ 9 ఏళ్లలో బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టింది. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇవాళ మోడీ కంటే ముందు ఈడీ వచ్చింది. నాపై మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టింది. మాపై కేసులు రాజకీయ ఎత్తుగడ. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెబుతాం. మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ పంథా మార్చుకోవాలి. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. జైల్లో పెట్టుకోండి.. భయపడం. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం' అని అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM