మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నా మంత్రి కేటీఆర్

byసూర్య | Wed, Nov 30, 2022, 10:57 PM

మునుగోడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. గతంలో ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు నేతలు కూడా హాజరుకానున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM