ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు

byసూర్య | Wed, Nov 30, 2022, 09:08 PM

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వస్తున్నాయి. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత, ఏపీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.


Latest News
 

ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM