సెట్విన్ కు స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డు

byసూర్య | Wed, Nov 30, 2022, 08:43 PM

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సెట్విన్ సంస్థ ఆన్ లైన్ లో ఇస్తున్న ఆధునిక శిక్షణ ను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రముఖ సంస్థ స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డును సెట్విన్ సంస్థ ఎం.డీ.వేణుగోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అదేశాల మేరకు సెట్విన్  సంస్థ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విరివిగా కల్పిస్తున్నానందుకు స్కోచ్  సంస్థ అందజేసే ఈ అవార్డ్ ను సెట్విన్ సంస్థ సాధించుకోవడం రాష్ట్రానికి ఎంతో  గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM