రేపు రాజ్ భవన్ కి వెళ్లనున్నా వైఎస్ షర్మిల

byసూర్య | Wed, Nov 30, 2022, 06:07 PM

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు షర్మిల గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. మంగళవారం షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. షర్మిల కారులో ఉండగానే ఆమె కారును లాక్కెళ్లిన దృశ్యాలు తనను కలవరపరిచాయని గవర్నర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల గవర్నర్‌తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM