ఆపదలో అండగా సీఎం సహాయనిది: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 30, 2022, 04:46 PM

ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు వరంగా మారిందని, ఆపత్కాలం ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రుర్ కి చెందిన మేకం నరసింహ కి 1, 00, 000, కోహెడకి చెందిన అక్కి యశోదకి 1, 00, 000 రూపాయల ఎల్ఓసి ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేయించి బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అందజేశారు.

Latest News
 

ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం Thu, Apr 18, 2024, 08:55 PM