పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Tue, Nov 29, 2022, 01:17 PM

పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి గ్రామాల్లో పోస్టల్ సిబ్బంది పథకాలు అవగాహన కార్యక్రమం పెట్టి ప్రజలకు తెలియచేశారు. ఇందులో భాగంగా గజులపల్లి పోస్ట్ ఆఫీస్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మేళాను నిర్వహించి ప్రజలకు పీఓఎస్బీ, ఆర్డీ, ఎస్ఎస్ఏ, ఆర్పీఎల్ఐ, పీఎల్ఐ ఖాతాలను గురించి వివరించడం జరిగింది. ఈ మేళాలో మెలోవర్సిస్ పోచయ్య, గ్రామ సర్పంచ్, సుధాకర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ల్, రఘు, సుమంత్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM