పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
byసూర్య |
Thu, Nov 24, 2022, 02:58 PM
జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ రహమత్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ 4 లక్షల రూపాయలతో గురువారం వేయుచున్న వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి, వాటర్ వర్క్స్ డి జి ఎం వాహబ్, మేనేజర్ రాజేందర్, డివిజన్ అధ్యక్షులు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సుబ్బరాజు, నాయకులు నాగరాజు, షరీఫ్, ప్రేమ్, యాదగిరి, సోనీ, లింగరాజ్, భవాని, జగన్, గని మరియు వార్డ్ సభ్యులు, ఏరియా సభ్యులు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Latest News