byసూర్య | Thu, Nov 24, 2022, 02:15 PM
దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఈ నెల 29 మంగళవారం రోజున 9 గంటలకు హుండీ లెక్కింపు చేపడుతున్నట్లు గురువారం ఆలయ ఈఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, శ్రీ వాగ్దేవి లేబర్ కాంట్రాక్టు సొసైటీ, స్థానిక బ్యాంక్ సిబ్బంది పాల్గొననుట్లు తెలిపారు.