ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Nov 24, 2022, 02:07 PM

ఇటిక్యాల మండలం తిమ్మాపురం గ్రామంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. వి. యం. అబ్రహం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ఆయన తెలిపారు. మొదటి రకానికి గిట్టు బాటు దర 2060 /- వేల రూపాయలు రెండో రకానికి 2040/- వేల రూపాయలు తేమ శాతం 17% ఉండేలా నిర్ణయించడం జరిగింది అని అన్నారు.


Latest News
 

మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చింది...రేవంత్ రెడ్డి Tue, Oct 03, 2023, 10:20 PM
రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతోంది ఇదే.... మాణికం ఠాగూర్ Tue, Oct 03, 2023, 10:19 PM
ఎన్నికల వేళ... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు Tue, Oct 03, 2023, 10:18 PM
కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుంది.... మంత్రి కేటీఆర్ Tue, Oct 03, 2023, 10:17 PM
ఆ ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేసిన కేటీఆర్ Tue, Oct 03, 2023, 09:44 PM