ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Nov 24, 2022, 02:07 PM

ఇటిక్యాల మండలం తిమ్మాపురం గ్రామంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. వి. యం. అబ్రహం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ఆయన తెలిపారు. మొదటి రకానికి గిట్టు బాటు దర 2060 /- వేల రూపాయలు రెండో రకానికి 2040/- వేల రూపాయలు తేమ శాతం 17% ఉండేలా నిర్ణయించడం జరిగింది అని అన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM