నూతన ఆర్డీవోకు ఘనంగా సన్మానం

byసూర్య | Thu, Nov 24, 2022, 11:37 AM

ఉట్నూర్ ఆర్డీవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కదం సురేష్ కు మండల తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటు సదా సేవలో ఉంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM