byసూర్య | Thu, Nov 24, 2022, 11:37 AM
ఉట్నూర్ ఆర్డీవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కదం సురేష్ కు మండల తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటు సదా సేవలో ఉంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.