నేటి నుంచి వడ్ల కొనుగోలు ప్రారంభం

byసూర్య | Thu, Nov 24, 2022, 11:34 AM

నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో గల క్లస్టర్ రైతు వేదికలో నేటి నుంచి ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని క్లస్టర్ ఏఈఓ జైపాల్ తెలిపారు. రైతులు తమ భూమి పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలతో రైతు వేదికలో సంప్రదించి టోకెన్ లు తీసుకోవాలని కోరారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM