25 నుంచి కేయూ ఎంట్రన్స్ టెస్ట్

byసూర్య | Thu, Nov 24, 2022, 11:33 AM

కేయూ పరిధిలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 28 వివిధ విభాగాల్లోని సబ్జెక్టుల్లో పీహెచ్డ్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. మల్లారెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 28 సబ్జెక్టుల్లో కలిపి సుమారు 3, 800 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM