గార్వి షరీఫ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

byసూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎర్రమంజిల్ (పంజాగుట్ట) లో గార్వి షరీఫ్ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్, ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు పి విజయ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహకులు, ముస్లీమ్ మత పెద్దలు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM