byసూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎర్రమంజిల్ (పంజాగుట్ట) లో గార్వి షరీఫ్ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్, ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు పి విజయ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహకులు, ముస్లీమ్ మత పెద్దలు పాల్గొన్నారు.