మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

byసూర్య | Thu, Nov 24, 2022, 10:52 AM

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. సుమారు 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి 2 రోజులు మంత్రి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మల్లారెడ్డి బంధువులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీలో ఉన్న రాజశేఖర్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మరోవైపు ఈ సోదాలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM