నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Thu, Nov 24, 2022, 10:48 AM

రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ స్నేహితాహిల్స్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పీఅండ్ కాలనీ ఫీడర్ విద్యుత్ సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ప్రకటించారు. గురువారం నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పీఅండీటీ కాలనీ, ఏ, బి, సి, డి-బ్లాక్, స్పెషల్ బ్లాక్, కీర్తి రిచ్మండ్ విల్లాస్, విద్యానగర్, వీకర్సక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ కోత ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM