సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భేతి

byసూర్య | Thu, Nov 24, 2022, 10:43 AM

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని లబ్దిదారులకు సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి  అందజేశారు. అనారోగ్యంతో ప్రవేటు హాస్పిటల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు లబ్దిదారులు సాయిలుకు రూ. 52వేలు, రేవతికి రూ. 24వేలు, జయరాజుకు రూ. 18వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, సీతాల విజయ్, నర్సింగ్ రావు, భూమండ్ల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM