నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి

byసూర్య | Thu, Nov 24, 2022, 08:48 AM

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో వచ్చే వర్ష కాలంలో హరితహారం నిర్వహించేందుకు నర్సరీలను ఏర్పాటు చేయాలని మండల పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కోహీర్‌ ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్ములు, ఈజీఎస్‌ ఎఫ్‌ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిసి హరితహారం నిర్వ హణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. సమావేశంలో ఏపీవో సునం దరావు, కార్యదర్శులు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM