విద్యార్థులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ఆర్టీసీ

byసూర్య | Wed, Nov 23, 2022, 10:21 PM

గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తోనే విద్యార్థులు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేలా టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కోరారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM