మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సోదాలపై ఐటీ శాఖ ప్రకటన

byసూర్య | Wed, Nov 23, 2022, 08:01 PM

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థిరాస్తుల విలువ తక్కువగా ఉన్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకుని ఖాతాల్లో చూపకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రికి ఖర్చు చేసినట్లు గుర్తించారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Jun 09, 2023, 09:52 PM
కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనం,,,.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు,,,,,మంత్రి సబితా ఇంద్రారెడ్డి Fri, Jun 09, 2023, 09:38 PM
చేప మందు పంపిణీ తో రద్దీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు Fri, Jun 09, 2023, 09:37 PM
రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీ అనేది క్లారిటీ ఇస్తా,,,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Fri, Jun 09, 2023, 09:36 PM
వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచిన కేసీఆర్,,,మొత్తం రూ. 4116 పెన్షన్ Fri, Jun 09, 2023, 09:36 PM