మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సోదాలపై ఐటీ శాఖ ప్రకటన

byసూర్య | Wed, Nov 23, 2022, 08:01 PM

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థిరాస్తుల విలువ తక్కువగా ఉన్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకుని ఖాతాల్లో చూపకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రికి ఖర్చు చేసినట్లు గుర్తించారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM