ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Wed, Nov 23, 2022, 03:31 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు బుధవారం సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు బెంచ్ ముందుకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కాపీ వెళ్లింది. సుప్రీంకోర్టు ఆర్డర్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఇక ఈ కేసులో తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులిచ్చింది.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM