పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, కార్పొరేటర్

byసూర్య | Wed, Nov 23, 2022, 10:26 AM

ఖైరతాబాద్ డివిజన్ లోని బుడగ జంగం బస్తిలో రూపాయలు ఏడు లక్షల వ్యయంతో 100 మీటర్ల పొడవునా 250 ఎంఎం డయ శివరెజి పైపులైను పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి కార్పొరేటర్ విజయరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సీజీఎం వినోద్ భార్గవ, డిజిఎం శ్రీనివాస్, మేనేజర్ స్వామి, కాలనీవాసులు, మహిళలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM