పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, కార్పొరేటర్

byసూర్య | Wed, Nov 23, 2022, 10:26 AM

ఖైరతాబాద్ డివిజన్ లోని బుడగ జంగం బస్తిలో రూపాయలు ఏడు లక్షల వ్యయంతో 100 మీటర్ల పొడవునా 250 ఎంఎం డయ శివరెజి పైపులైను పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి కార్పొరేటర్ విజయరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సీజీఎం వినోద్ భార్గవ, డిజిఎం శ్రీనివాస్, మేనేజర్ స్వామి, కాలనీవాసులు, మహిళలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ పార్టీకి అందించిన విజయం గొప్పది Mon, Dec 04, 2023, 08:54 AM
ఫ్యాన్ కు ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య... Mon, Dec 04, 2023, 08:52 AM
ఎమ్మెల్యే వంశీకృష్ణకు వైద్య ఆరోగ్యశాఖ Mon, Dec 04, 2023, 08:50 AM
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు Mon, Dec 04, 2023, 08:49 AM
నేటితో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు Mon, Dec 04, 2023, 08:47 AM