డీజే స్నేక్ వినయశీలి, నిరాడంబరమైన వ్యక్తి: కల్వకుంట్ల హిమాన్షు

byసూర్య | Tue, Nov 22, 2022, 07:46 PM

డీజే స్నేక్ ఎంతో వినయశీలి, నిరాడంబరమైన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు అని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఫ్రెంచ్ సంగీతకారుడు డీజే స్నేక్ ను కల్వకుంట్ల హిమాన్షు కలిశారు. డీజే సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి, డీజేనే తన ఇంటి పేరుగా మార్చుకున్న డీజే స్నేక్ అసలు పేరు విలియమ్ సామి ఎటియన్నె గ్రిగహసిన్. కాగా, డీజే స్నేక్ సంగీత కచేరీ ఈ నెల 20న హైదరాబాదులో జరిగింది. 


సన్ బర్న్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల హిమాన్షు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను హిమాన్షు సోషల్ మీడియాలో పంచుకున్నారు. డీజే స్నేక్ ను కలవడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. తాను ఇప్పటివరకు కలిసిన వారిలో డీజే స్నేక్ ఎంతో వినయశీలి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడారు.


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM