మరో 30 రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక

byసూర్య | Mon, Oct 03, 2022, 01:07 PM

మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సరిగ్గా మరో 30 రోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 7న నోటిఫికేషన్‌ రానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్​ను ఈసీ సోమవారం ప్రకటించింది.

Latest News
 

నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM