byసూర్య | Fri, Sep 30, 2022, 01:50 PM
హైదరాబాద్ సీతామల్ఫండిలో దారుణం జరిగింది. జనగామ జిల్లా హన్మంతపూర్కు చెందిన కొమురెళ్లి, భారతి దంపతులు హైదరాబాద్లో ఉంటున్నారు. భారతికి వారి ఇంటి సమీపంలో ఉండే ప్రవీణ్తో ఎఫైర్ ఏర్పడింది. ఇది కొమురెళ్లికి తెలియడంతో వారిని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను భారతి చంపేసింది. ఆ తర్వాత రైల్వే ఫ్లైఓవర్ నుంచి శవాన్ని పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించినా పోలీసుల విచారణలో దొరికి పోయారు.