భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ

byసూర్య | Fri, Sep 30, 2022, 01:50 PM

హైదరాబాద్ సీతామల్‌ఫండిలో దారుణం జరిగింది. జనగామ జిల్లా హన్మంతపూర్‌కు చెందిన కొమురెళ్లి, భారతి దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భారతికి వారి ఇంటి సమీపంలో ఉండే ప్రవీణ్‌తో ఎఫైర్ ఏర్పడింది. ఇది కొమురెళ్లికి తెలియడంతో వారిని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను భారతి చంపేసింది. ఆ తర్వాత రైల్వే ఫ్లైఓవర్ నుంచి శవాన్ని పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించినా పోలీసుల విచారణలో దొరికి పోయారు.


Latest News
 

ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM